By chittoor Murugeshan,on December 23rd,2009%
1.ఇంత కాలం హైదరా బాదు పై పెట్టిన పెట్టుబళ్ళు హుష్ కాకి 2.రాష్ఠ్రాలు రెండైనందున కమాడిటీస్ పై డబుల్ ట్యేక్స్ పడి దరలుపెరిగే అవకాశం 3.ఒక్క తెలంగానా ఇస్తే ఇక గ్రేటర్ రాయల సీమ,జై ఆంథ్రా వంటి ఉధ్యమాలు ఊపందుకుంటాయి 4.రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రజా ప్రతినిదుల ఓట్లకు జనాభా ప్రాతిపదికనే విలువ ఉంటుంది కాబట్టి ఎలక్టోరల్ కాలేజిలో మన ప్రతివిదుల ఓట్లకు విలువ గోవిందా 5.తెలనాన ఇచ్చాక లేదా ఆ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే టి.ఆర్.ఎస్. . . . →Read More:తెలంగాన వస్తే కమాడిటీస్ పై డబుల్ ట్యేక్స్
By chittoor Murugeshan,on December 17th,2009%
డా. వై.ఎస్. టి.ఆర్.ఎస్ తో పొత్తు పెట్టుకుని ఉండవచ్చు గాక. చర్చల ద్వారా కామ ఒపీనియన్ ద్వార తెలంగాన ఇస్తామని ప్రకటించి ఉండవచ్చు గాక. అయినా ఆయన ముమ్మాటికి సమైక్యవాదియే. ఈ మాట ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ..టి.ఆర్.ఎస్. నేత కే సి ఆర్ తత్వం ఏదో వై.ఎస్.కి బాగా తెలుసు. కేవలం తె.దే.పా హయాంలో మంత్రి పదవి రాని ఏకైక కారణం తో టి.ఆర్.ఎస్ స్థాపించిన నీచ వ్యక్తిత్వం కే.ఎస్.ఆర్ ది.కే.సి.ఆర్ గారికి తెలంగానా తెచ్చుకోవాలన్న కాంక్ష . . . →Read More:ముమ్మాటికి వై.ఎస్. సమైక్యవాది
By chittoor Murugeshan,on December 12th,2009%
అదేమి పెంటో తెలీదు కాని. .. కూడలి వారికి ఇదే బావతై పోయింది మీ వ్రాతల్లో బూతుంది బ్యేన్ చేస్తున్నామని మెయిల్ పంపడం. కొంత కాలానికి మళ్ళి పునరుద్దరించటం. ఇంతకీ మన శరీరంలో లేదా బూతు ? మన మనస్సుల్లో లేదా బూతు. నేనైతే శవాలు చేస్తున్నా.. మీరు తరచూ ఇంటర్ నెట్ కి వెళ్ళేవారైతే రన్ లో కెళ్ళి రీసంట్ అని కొట్టి ఎంటర్ చెయ్యండి. మీకు ముందు ఉన్నవారు ఏ ఫైల్స్ ఓపెన్ చేసారో . . . →Read More:నా వ్రాతల్లో బూతుందా ?