మొన్న మొన్న రూ.20 లక్షలు వరద బాధితులకు తక్షణ సాయంగా సి.ఎం. సహాయ నిధికి ఇచ్చిన జగన్ ఈ రోజు ఒక కోటి రూపాయలతో వరద బాధితులకు నిధి ఏర్పాటు చేసారు. ఇందుకు సాక్ష్ గ్రూప్ ఉధ్యోగులు తమ ఒక రోజు వేతనన్ని ఇవ్వటం తో ఇది కోటి ఎనభై వేలకు చేరింది. నేనిది వరకే ఒక టపాలో పేర్కొన్నాను “జగన్ ! మీరు కేవలం కడప ఎం.పి.కాదు భావి ముఖ్యమంత్రి” అని గుర్తుచేసిన సంగతి విదితమే. . . . → Read More: రూ.కోటితో వరద బాధితులకు నిధి – జగన్