కార్యకర్తలపై పార్టి అధినేతల ద్రుష్ఠి

పార్టి అధినేతలకు కార్యకర్తల విలువ తెలియ రావడం మంచి సూచికే . కాని ఇది తూ తూ మంత్రంగా ఉండి పోక కార్యాచరణలో కార్యకర్తలను ఆదుకునే దాకా కొనసాగుతుందా వేచి చూడాల్సిందే. వై.ఎస్.మాట అటుంచితే చంద్రబాబు పరిస్థితి మరి ధారుణమైపోయింది. ఎన్నికల్లో ఓటమి,పార్టిలో అంతర్గత కొమ్ములాటలు ఆయనగారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అధికారం చేతిలో లేని సమయంలో కార్య కర్తలను ఎలా ఆదుకుంటారో వేచి చూడాల్సిందే.

ప్రజాస్వామ్యంలో కార్యకర్తల పాత్రే కీలకం:అవును. నాయకులైతే ఏ . . . →Read More:కార్యకర్తలపై పార్టి అధినేతల ద్రుష్ఠి

తనకు 58 ఏళ్ళైనా తల్లి మాట జవ దాటాలంటే ఎంతగానో మధన పడేవాడు.

బియ్యం ధర 50 రూ కారణాలు 25 సం.లకు పూర్వం చూస్తే బియ్యం కొనేవారు చాలా తక్కువ. మరి సోన మసూరా వంటి హై క్వాలిటి కొనే వారు అరుదు. ఇప్పట్లో ప్రతి ఒక్కరు బియ్యమే కొంటున్నారు. మరి హై క్వాలిటియే కావాలట. ఎవరి జన్మదినాన్ని ఇంజినీర్స్ డే గా సెలిబ్రేట్ చేస్తారో ఆ విశ్వేశ్వరయ్యా తన కాలంలోనే చెప్పాడు..భారత దేశంలో ఒక కుటుంభంలో ఒకరు సంపాదిస్తే కూర్చుని తినే వారు 10 మంది అని. ఆ . . . →Read More:తనకు 58 ఏళ్ళైనా తల్లి మాట జవ దాటాలంటే ఎంతగానో మధన పడేవాడు.

వై.ఎస్.కొత్త పంథా ! బెంబేలెత్తుతున్న ప్రతిపక్షాలు

ఎన్నికలనంతరం వై.ఎస్.లో కొత్త పంథా దర్శనమిస్తుంది. గతంలో అధికారుల పట్ల ,గీత దాటే స్వపక్షీయుల పట్ల మెతక వైఖరితో ఉన్న వై.ఎస్. ఇప్పుడు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇది చంద్రబాబు ఫార్ములా. అలాగే వలసలకు ప్రోత్సాహం ఇస్తుండటం కూడ కొత్తే. ఎన్నికలకు పూర్వం చిరంజీవి ఫార్ములా ఇది. అయితే ఇవి ఎంతమెరకు లాభిస్తాయన్నదే ప్రశ్నార్థకం. కౄష్ణుడు గీతలో చెప్పాడు. “పరదర్మముకన్నా స్వదర్మమే మిన్నా”అని. వై.ఎస్. ప్రత్యేకత జలయజ్ఞం మరియు సంక్షేమ పథకాలే. ఆయన ఈ రెంటి . . . →Read More:వై.ఎస్.కొత్త పంథా ! బెంబేలెత్తుతున్న ప్రతిపక్షాలు

A sample text widget

Etiam pulvinar consectetur dolor sed malesuada. Ut convallis euismod dolor nec pretium. Nunc ut tristique massa.

Nam sodales mi vitae dolor ullamcorper et vulputate enim accumsan. Morbi orci magna,tincidunt vitae molestie nec,molestie at mi. Nulla nulla lorem,suscipit in posuere in,interdum non magna.