



1.ఇంత కాలం హైదరా బాదు పై పెట్టిన పెట్టుబళ్ళు హుష్ కాకి
2.రాష్ఠ్రాలు రెండైనందున కమాడిటీస్ పై డబుల్ ట్యేక్స్ పడి దరలుపెరిగే అవకాశం
3.ఒక్క తెలంగానా ఇస్తే ఇక గ్రేటర్ రాయల సీమ, జై ఆంథ్రా వంటి ఉధ్యమాలు ఊపందుకుంటాయి
4.రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రజా ప్రతినిదుల ఓట్లకు జనాభా ప్రాతిపదికనే విలువ ఉంటుంది కాబట్టి ఎలక్టోరల్ కాలేజిలో మన ప్రతివిదుల ఓట్లకు విలువ గోవిందా
5.తెలనాన ఇచ్చాక లేదా ఆ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే టి.ఆర్.ఎస్. కాంగ్రెసులో విలీనమవుతుంది
ఇక తెలంగానలో కాంగ్రెస్ పార్టియే మోనోపలి అవుతుంది. నిరంకుశ పాలన సాగుతుంది
6.ఆదాయం సగమై ఖర్చులు రెండింతలౌతాయి
7..ఇంత పెద్ద రాష్ఠ్రంగా ఉండగానే నాడు అంజయ్యకు నేడు రోశయ్యకు ఎనలేని పరాభవం జరిగింది. ఇక చిన్న రాష్ఠ్రంగా తయారైతే సోనియాకి ఫ్లాస్కులు మొయ్యవలసిందే
8.నక్సల్స్ ప్రభావం పెరిగి పోతుంది. ఆదాయం సగమై పోయినందున ప్రజా ప్రతినిదులకు తగిన రక్షణ ఇవ్వడం భారమై రక్షణ సన్నగిల్లి నక్సల్స్ కిడ్నాప్స్ కు ఉపక్రమిస్తారు. ఇక జైల్లో ఉన్న నక్సల్స్ అందరిని విడుదల చేసే పరిస్థితి వస్తుంది
9.ఇంత పెద్ద రాష్ఠ్రంగా ఉండానే శాంతి బధ్రతల పరిరక్షణకు కేంద్ర బలగాలకు, పొరు రాష్ఠ్ర బలగాలకు చేయి చాచ వలసిన పరిస్థితి. ఇక రాష్ఠ్రం విచ్చిన్నమైతే పరిస్థితి మరింత ధారుణం అవుతుంది
10.ఒక వేళ తెలంగాన ఇచ్చినా కే.సి.ఆర్ అక్కడ వివాద రహిత నేతేమి కాదు కాబట్టి ప్రతి ఎన్నికల్లోను హంగ్ వచ్చి మళ్ళీ మళ్ళీ ఎన్నికలొచ్చే ప్రమాదం ఉంటుంది
11.తెలంగాన ఆంథ్ర ఎం.పిలను విభజించి పాలించి కేంద్రం రెండు రాష్ఠ్రాల నోరూ కొడుతుంది. నిదులు రాబట్ట లేరు, పథకాలు, వాటాలు, పరిశ్రమల విషయంలోను మొండి చెయ్యే
12.సమైక్యాంథ్ర ప్రదేశ్ గా ఉండగా వై.ఎస్. తలపెట్టిన జలయజ్ఞం ఏ మాత్రం పూర్తయ్యే అవకాశమే ఉండదు. పైగా ఇందాకా పెట్టిన జల యజ్ఞం పై పెట్టిన డబ్బులు గంగలో కొట్టుకుపోతాయి
13.దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలకు ఏ రాష్ఠ్ర ముఖ్యమంత్రిని పిలవాలి, ఏ రాష్ఠ్ర మంత్రులను పిలవాలని తల పట్టుకుని ( పిలిచే వారికి ఖర్చులు డబుల్ అవుతాయి) ఎవరిని పిలవక పోతే పోలేదా అని నిర్ణయిస్తారు
14.తెలంగానాలో తయారైన పంటలను, వస్తువులను ఆంథ్రా వారు, ఆంథ్రాలో తయారైన వస్తువులు పంటలను బహిష్కరించే అవకాశం ఉన్నందున మార్కెటింగ్ సమస్య తలెత్తి పరిశ్రమలన్ని పొరుగు రాష్ఠ్రాలకు తరలే అవకాశం ఉంది. పంటలకు గిట్టు బాటు దరలు లభ్యం కాక రైతు నాశనమవుతాడు
15. సహజంగా ప్రకృతి, పర్యావరణంలో నిర్ణీత కాలంలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి. కరవు మొదలితే పది సం.లు, జడివానలు మొదలైతే 5 సం.లకు కొన్సాగే అవకాశం ఉంది. ఈ లెక్కన రానున్న 5 సం.లు గడ్డు కాలమే. నిదుల కొరత, యంత్రాంగ ఏర్పాటులో ఆలశ్యం కారణంగా ప్రకృతి ఉత్పాదాలను సైతం ఎదుర్కొనలేని స్థితి వస్తుంది
16.నిదుల కొరత కారణంగా గత ఎన్నికల్లో వై.ఎస్. ఇచ్చిన మాటలు గాలిలో కలిసి పోతాయి. అలాగే వై.ఎస్. అమలు చేసిన సంఖేమ పథకాలకు గండి పడుతుంది.




డా. వై.ఎస్. టి.ఆర్.ఎస్ తో పొత్తు పెట్టుకుని ఉండవచ్చు గాక. చర్చల ద్వారా కామ ఒపీనియన్ ద్వార తెలంగాన ఇస్తామని ప్రకటించి ఉండవచ్చు గాక. అయినా ఆయన ముమ్మాటికి సమైక్యవాదియే. ఈ మాట ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ..టి.ఆర్.ఎస్. నేత కే సి ఆర్ తత్వం ఏదో వై.ఎస్.కి బాగా తెలుసు. కేవలం తె.దే.పా హయాంలో మంత్రి పదవి రాని ఏకైక కారణం తో టి.ఆర్.ఎస్ స్థాపించిన నీచ వ్యక్తిత్వం కే.ఎస్.ఆర్ ది.కే.సి.ఆర్ గారికి తెలంగానా తెచ్చుకోవాలన్న కాంక్ష నిజంగానే ఉంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా కేంద్ర ప్రభుత్వం తెలంగానా ఇస్తుంది అని కామన్ ప్రోగ్రాం లోనైనా, ఎలక్షన్ మేనిఫెస్టోలనన్నా పెట్టించి ఉంటాడు లేకుంటే పొత్తు పొసగదని భయిటకొచ్చేవాడు. వై.ఎస్. ఆర్ పాలనలో ఆయన వ్యవహార శైలి చూస్తే మనకిట్టే అర్థమవుతుంది. ఆయన వేటినైతే మనస్పూర్తిగా చెప్పాడో వాటిని ఆరు నూరైనా నూరు ఆరైనా ఇచ్చాడు. అమలు చేసాడు. తెలంగాన వాదం తో పబ్బం కడుక్కో చూసిన కే.సి.ఆర్ ని ఎంతగా భలహీన పరచారంటే ఆ పార్టిలో చీలిక వచ్చింది. చీలిక వర్గం కాంగ్రెసుకు బాసటగా ఉంది.మరో పక్క తెలంగానా వాదాన్నే మరుగున పడ వేయడం కోసం జలయజ్ఞంలో తెలంగానకు సింహ భాగమిచ్చారాయన. తెలంగాన కావాలని నువ్వే అడ్డమని వారు గగ్గోలు పెడితే ” నేను నిలువు కాదు అడ్డము కాదని” సేటైర్ చేసారు. వై.ఎస్. మనస్తత్వం తెలిసినవారెవరన్నా దీనిని ఇట్టే విశ్లేషించుకోగలరు. వై.ఎస్. సమైక్య వాది కాబట్టే , తెలంగానా అభివృద్దిని ఆత్మ సాక్షిగా ఆకాంక్షించారు కాబట్టే తెలంగాన అభివృద్దికి నడుం కట్టారు. అందుకే తెలంగానా ప్రజలు తమ ప్రాంతములో కాంగ్రెసుకు పట్టం కట్టేరు. తండ్రి భాటలో వై.ఎస్. జగన్ సమైక్య వాదాన్ని భలపరుస్తూనే గోల్డన్ తెలంగానా అంటూ కొత్త వాదాన్ని తెర మీదికి తెచ్చేరు
అందుకే జై అమైక్యాంథ్ర ! జై వై.ఎస్.ఆర్ ! జై జగన్




అదేమి పెంటో తెలీదు కాని. .. కూడలి వారికి ఇదే బావతై పోయింది మీ వ్రాతల్లో బూతుంది బ్యేన్ చేస్తున్నామని మెయిల్ పంపడం. కొంత కాలానికి మళ్ళి పునరుద్దరించటం. ఇంతకీ మన శరీరంలో లేదా బూతు ? మన మనస్సుల్లో లేదా బూతు. నేనైతే శవాలు చేస్తున్నా..
మీరు తరచూ ఇంటర్ నెట్ కి వెళ్ళేవారైతే రన్ లో కెళ్ళి రీసంట్ అని కొట్టి ఎంటర్ చెయ్యండి. మీకు ముందు ఉన్నవారు ఏ ఫైల్స్ ఓపెన్ చేసారో తెలుస్తుంది. ఈ సంస్థ సృష్ఠికి మూలం సెక్స్. అసలు ఈ భూమి పై ఇంత అభివృద్ది జరగడానికి కారణం సెక్స్. రోడ్లెందుకేసారు ? ఇళ్ళెందుకు కట్టారు కూర్చుని భజనలు చేసుకునేందుకా .
ఈ భూ ప్రపంచం పై ఏ కార్యక్రమం జరిగినా దాని వెనుకున్న ప్రేరణలు రెండే ఒకటి చావడం రెండు చంపడం. ఈ రెండు పనులు సెక్సులో సుసాధ్యం. ఎవరికి ఏ హాని జరగ కుండా ఆ చంపే,చచ్చే కోరికలు అర గంటలో నెరవేరి పోతాయి. మానవుడు ఎటువంటి సైకో కాంప్లెక్స్లకు గురి కాకుండా రక్షించ పడతాడు. అసలు మనిషిలో ఉన్న పవర్ ఒకటే అది సెక్స్ పవర్. దానిని ప్రకృతి ఇచ్చింది సంతానాభివృద్ది కోసం. సంతానం పెరిగితే జనాభా పెరుగుతుంది. ఆహార కొరత ఏర్పడుతుంది ఎట్సెట్రా ఎట్సెట్రా. మరి అందుకే క్యేండోం కనుగొన్నారుగా. రోగాలు రావు . గర్భ ధారణా జరగదు. ఇంకెందుకు ఈ గగ్గోలు.
ఇంకెన్నాళ్ళకీ హిప్పాక్రసి. అనగ త్రొక్కపడిన సెక్స్ కోరికలతో పదవులు,డబ్బు, భూముల వెనుక పరుగులు తీస్తూ హింసకు పాలపడుతూ.. షిట్. సినిమాలో హీరోయిన్ పైట జారితే సెన్సార్ అధికార్లు కట్ కట్ అనే వారు. ఈ రోజు ఇంటర్నెట్లో ఎటువంటి శ్రమా లేక పచ్చి భూతు ఫిలింస్ చూస్తున్నారు. ఎవరు ? 11 నుండి 60 సం.ల వయస్కులుదాక. అలాంటి చూడ కుండా చెయ్యగలరా? చూసాక వారు ఊరికే ఉంటారా ? వారిని చట్టం కనిపెడుతూనే ఉండడం సాధ్యమేనా ?


More Options ...
Categories
Tag Cloud
Blog RSS
Comments RSS

Void « Default
Life
Earth
Wind
Water
Fire
Light 